ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక

0
516

MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిపో మేనేజర్ వి కళ్యాణి గారు, తార్నాక డాక్టర్ ప్రశాంతి గారు, ఎంఎఫ్ పాపిరెడ్డి గారు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఎంఆర్ రెడ్డి గారు, ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ గారు, సెక్యూరిటీ ఇంచార్జ్ పీ.ఎం. రెడ్డి గారు,సీనియర్ అసిస్టెంట్ రుక్మిణిగారు, ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ నబి, ఆఫీస్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది మరియు టీమ్ మహబూబాబాద్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 133
Andhra Pradesh
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
By Ratna Sekhar 2026-02-14 14:58:50 0 258
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 31
Andhra Pradesh
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్...
By Boiena Rajesh 2026-03-01 03:26:18 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com