భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|

0
180

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి భావం నిండిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వెంకట రమణ ఆధ్వర్యంలో వేద పారాయణం, వేద స్వస్తి పూజలు నిర్వహించారు.

ఉదయం తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం మొత్తం భక్తుల సందడితో కళకళలాడింది.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం.
  40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం...
By Pagadala Venkateswar 2026-05-19 05:33:56 0 38
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్
పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు,...
By Kothuru Murali 2025-12-29 13:34:28 0 151
Andhra Pradesh
రాయచోటి చెన్న ముక్క పల్లి లో ఘనంగా ముగిసిన సంక్రాంతి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి గ్రామంలో హిందూ ముస్లింలు ఘనంగా సంక్రాంతి లో భాగమైన...
By Benguluri Madhubabu 2026-01-16 12:59:31 0 292
Andhra Pradesh
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్  ఆకలితో ఉన్న చిన్నారులకు,...
By Rajini Kumari 2025-12-28 10:21:43 0 141
Telangana
కొందుర్గు ఎంపీడీవో ఆఫీసులో అధికారుల నిర్లక్ష్య పర్వం.|
      హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు...
By Sidhu Maroju 2025-12-29 12:54:11 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com