విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు

0
391

చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన శక్తి టీం పోలీసులు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత విద్యార్థులకు శక్తి యాప్ గురించి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియపరచి ఆపద సమయంలో శక్తి హెల్ప్ లైన్ నంబర్స్ 112,1098,181, గురించి తెలియపరచి, విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్, హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ఆక్సిడెంట్స్ గురించి,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియపరిచారు. యువత బెట్టింగ్ యాప్స్ కి బానిసలు అవుతున్నారని బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వాటి వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. అవగాహన సదస్సు నిర్వహించినందుకు విద్యార్థులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపినారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 104
Telangana
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
By Sidhu Maroju 2026-03-25 04:39:46 0 124
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 94
Andhra Pradesh
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్   • *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*   •...
By Rajini Kumari 2026-01-19 11:42:14 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com