మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.

0
57

మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వచ్చిన బృందం జిల్లాలో జల సంరక్షణ పనులను పరిశీలించి ప్రశంసించింది. భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేస్తున్నామని, జలధార ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయదగిన నమూనాగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
By Pagadala Venkateswar 2026-03-12 06:33:40 0 122
Telangana
మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల...
By Sidhu Maroju 2026-02-01 10:34:19 0 123
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Andhra Pradesh
విజయవాడ ఇంద్ర గాంధీ స్టేడియం టు కే వాగ్దాన్ ర్యాలీ
Press note   *ఈ రోజు ది.30.12.2025 తేది మంగళవారం మధ్యాహ్నం 02.45 గంటలకు ఇందిరాగాంధీ...
By Rajini Kumari 2025-12-31 09:48:39 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com