“28 రోజుల ట్రాప్‌కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”

0
616

 

“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!

ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించబోతోంది.

పార్లమెంట్‌లో ఈ సమస్యను ప్రముఖ నాయకుడు రాఘవ్ చడ్డా ప్రస్తావించడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఇకపై టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల రీచార్జ్ ప్లాన్‌లు అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటి వరకు 28 రోజుల ప్లాన్‌ల వల్ల ప్రతి సంవత్సరం వినియోగదారులు అదనంగా ఒక నెల రీచార్జ్ చేయాల్సి వచ్చేది.దీంతో చాలా మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుతో కోట్లాది మొబైల్ యూజర్లకు లాభం చేకూరనుంది.

మీ అభిప్రాయం ఏమిటి?ఈ నిర్ణయం సరైనదా కాదా కామెంట్‌లో తెలపండి.”

@Reporter SIVAJI

Search
Categories
Read More
Nagaland
Boosting Diezephe: Naga Handicrafts and Tourism Drive
Representatives from Diezephe village have formally petitioned the state government for enhanced...
By Lokeshwari Panthadi 2026-07-02 07:14:15 0 69
Andhra Pradesh
టిడిపి వర్క్ షాప్ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న రాజంపేట...
By Benguluri Madhubabu 2026-01-27 04:15:23 0 267
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 268
Business & Finance
GST Filing Ensures Accurate and Timely Tax Compliance
GST Filing is the process of submitting GST returns to the government, reporting sales,...
By Navya Sree 2026-07-24 06:14:21 0 8
Telangana
మొయినాబాద్లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు...
By Veeresh Kumar 2026-05-23 16:15:04 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com