పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.

0
128

చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY యువత పెద్ద ఎత్తున పాల్గొని, డప్పులు, మేళతాళాలు, "జై శ్రీరామ్" నినాదాలతో ఊరంతా మారుమోగేలా చేసింది. యువత ముందుండి పల్లకిని తీసుకెళ్తూ భక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. హనుమంతుడి నామస్మరణతో వారి శక్తి మరింత పెరిగింది. గ్రామ ప్రజలతో కలిసి యువత ఐక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
By Sidhu Maroju 2026-02-17 15:51:49 0 183
Andhra Pradesh
కాకినాడ రూరల్‌లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత...
By Ratna Sekhar 2026-02-13 13:41:15 0 384
Telangana
పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి
మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్...
By Bittu Bittu 2026-02-02 13:51:59 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com