పుంగనూరు: పనుల వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
Posted 2026-03-24 08:12:09
0
145
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో జరుగుతున్న పంచాయతీ పనుల వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజలతో మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పంచాయతీకి పన్నులు బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలన్నారు. పీడీఓలు, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని ఇంటి పన్నులు వసూలు చేయాలని అధికారి ఆదేశించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు...
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
Media Ethics: Reporting with Responsibility
Media Ethics: Reporting with Responsibility
With great power comes great responsibility....
Delhi Next Initiative Boosts Civic-Tech Innovation
The Delhi government has launched Delhi Next, a new initiative that will pilot 60 civic-tech...
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
Podcasts have traditionally...