వెబ్ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
Posted 2026-03-24 03:38:58
0
96
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వెబ్ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 10 మంది రైతులకు 1-B పత్రాలు అందజేశారు. మదనపల్లె, రాయచోటి సబ్ డివిజన్లలో సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలను సరిచేసి సమస్యలు పరిష్కరించారు. ఈ నెలలోనే 22ఏ భూమి సమస్యలలో 70కు పైగా కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులకు భూమి రికార్డులు కీలకమని, మిగిలిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్రచురణార్థం* *12-12-2025*
మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా/కొండపల్లి,...