అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు

0
139

రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఆస్తవరం చెర్లోపల్లి పెద్దకారంపల్లి గ్రామాలలో నెలకొరిగిన అరటి తోటలను నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్మోహన్ రాజు ఆదివారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారితో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫోన్ ద్వారా మాట్లాడారు క్షేత్రస్థాయిలో నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధిత రైతులకు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కష్టాల్లో ఉన్న రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-01-15 07:44:43 0 123
Telangana
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
By Thalakayala Nagashiva 2026-04-03 10:24:28 0 77
Andhra Pradesh
చౌడేపల్లి లో వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన భవన కార్మికుడు మునీశ్వర్, రోజూ సంపాదించిన కూలీ డబ్బును...
By Pagadala Venkateswar 2026-02-01 07:53:45 0 88
Andhra Pradesh
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.
By Pagadala Venkateswar 2026-01-19 07:19:43 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com