రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు

0
170

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి మరియు ఉపాలయాల యందు రుద్రాభిషేకములు అర్చనలు చేయించడం అయినది తదనంతరము వెయ్యి మంది పైచి లుకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగినది దేవాలయం నందు పనిచేస్తున్న అర్చకులకు భజంత్రులకు సిబ్బందికి అందరికి బట్టలు వితరణ చేయడం జరిగింది అని తిరుమల శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు 

Search
Categories
Read More
Andhra Pradesh
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా : * నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు...
By Hari Krishna 2026-01-18 11:45:11 0 133
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో...
By Boya Dasthagiri 2026-05-17 09:50:40 0 64
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com