పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి

0
111

పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీవీ రెడ్డి, సమీపతి యాదవ్, పోలీస్ గిరి, సుహేల్ భాష, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పంపిణీ జరిగింది# టూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:21:10 0 1K
Andhra Pradesh
ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష మోసం: మేజారి మురళీధర్‌పై సత్య ఆరోపణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి...
By Pagadala Venkateswar 2026-05-01 04:04:53 0 67
Telangana
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా
T20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది....
By Yadamma Raju Gajapaga 2026-03-08 17:32:00 0 213
Andhra Pradesh
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య...
By Patan Khuddus 2026-04-22 12:26:06 0 249
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com