దళితుల భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ధర్నా.
Posted 2026-03-16 08:04:10
0
159
నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Tops India’s Young Entrepreneur Hub
Bengaluru has emerged as India’s leading hub for young entrepreneurs, according to a recent...
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
. Community Policing and Public Awareness
Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
Guwahati Crackdown: 10 Arrested for Assaulting Police
The Guwahati Police launched a swift crackdown in the city's bustling Ganeshguri area following a...
"₹166 కోట్ల కాంట్రాక్ట్పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ...