పుంగనూరు:పుంగనూరు పట్టణం ప్రమాదం లో మృతి చెందింది వీరే

0
84

నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత (7) అనే నలుగురు మృతి చెందినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. బైక్ స్టార్ట్ లోనే ఉంచి, దాని నుంచి వెలువడిన వాయువును పీల్చడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. తాత, మనుమరాళ్లు మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనం గా ముక్కోటి ఏకాదశి!!
కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర...
By Hari Krishna 2025-12-30 00:10:26 0 210
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 216
Telangana
Petrol shortage fake news
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. అధికారిక వర్గాల...
By Kamble Amardeep 2026-03-25 14:45:53 0 124
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ 24-12-2025   ప్రచురణార్థం   *సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:01:13 0 214
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com