పుంగనూరు:పుంగనూరు పట్టణం ప్రమాదం లో మృతి చెందింది వీరే

0
118

నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత (7) అనే నలుగురు మృతి చెందినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. బైక్ స్టార్ట్ లోనే ఉంచి, దాని నుంచి వెలువడిన వాయువును పీల్చడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. తాత, మనుమరాళ్లు మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
Mahatma Jyothi rao jayanti
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-11 13:36:38 0 106
Andhra Pradesh
చీరాలలో అంగన్వాడీల నిరసన...
చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళనబాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం...
By Gadiyapudi Narendra 2026-03-03 05:04:05 0 168
Telangana
ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే - కఠిన చర్యలు :వీసీ. సజ్జనార్ IPS.|
హైదరాబాద్ :  పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు...
By Sidhu Maroju 2025-11-20 08:48:49 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com