పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం

0
148

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైతు రాజేష్ కు చెందిన తోటలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 25 వేల నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో సారంగం జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మిషన్ టిబిఎం తొలగించు పనులు మరియు ట్రైనింగ్ పనులు పరిశీలించినా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి యర్రగొండపాలెం డాక్టర్ మన్నే రవీంద్ర బాబు గారు
*పూల సుబయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగంలో జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) తొలగింపు...
By Chennaiah Kati 2026-06-16 09:35:49 0 149
Andhra Pradesh
🧹స్వచ్ఛతతో ఆరోగ్యం ఆత్మగౌరంతో జీవనం కలెక్టర్ సి పి రాజబాబు గారు
📍 వెంగళాపురం గ్రామం | 20-06-2026   🧹 స్వచ్ఛతతో ఆరోగ్యం – ఆత్మగౌరవంతో జీవనం: కలెక్టర్...
By Chennaiah Kati 2026-06-22 06:11:46 0 63
Andhra Pradesh
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
  కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు...
By Kiran Kumar 2026-04-15 07:02:08 0 315
Andhra Pradesh
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...
By Pagadala Venkateswar 2026-06-12 14:19:20 0 92
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com