ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల

0
763

24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నకు సంబంధించి కరపత్రం ఈరోజు రోటరీ కమ్యూనిటీ హల్ నందు విడుదల చేసినారు.ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూట్ వారి భారీ కార్యక్రమం ఉదయం గం. 9-00 ల నుండి సాయంత్రం గం. 4-00 ల వరకు నిర్వహిస్తున్నామని,6 మంది డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి,200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు చేస్తారని తెలియజేశారు.కోటి రూపాయలు విలువ గల పరికరాలు బస్ తో బాటు వస్తున్నాయని,చీరాల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవలసిందిగా కోరుచున్నామని తెలిపారు.

22-3-26 లోపల ఈక్రింది సెల్ నెంబర్ల కి ఫోన్ చేసి పేరు రిజిస్టర్ చేయించు చేయించుకోవచ్చు అని తెలిపారు.

 

93464 66811

96524 40798

94410 36958.

 

కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ,డాక్టర్.బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, డి.వి.సురేష్,గుర్రం రాఘవరావు, జి.వై.ప్రసాద్, గుద్దంటి రమేష్, శివాంజనేయ ప్రసాద్,పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Major Drug Bust in Anantnag: Heroin Worth ₹20 Crore Seized
In a significant blow to the narcotics network operating within the region, the Anantnag Police...
By Lokeshwari Panthadi 2026-06-30 05:12:05 0 61
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణ పరిధిలో బాలాజీ కాలనీలో కొత్తూరు మురళిఆటోను ఢీకొన్న కారు
పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను...
By Kothuru Murali 2026-02-06 03:47:18 0 158
Andhra Pradesh
మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-03-06 09:27:14 0 151
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 87
Telangana
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ ‎ఒక సంవత్సరం వరకు...
By Ponnala Srinivasrao 2026-05-11 07:13:52 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com