వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు

0
232

‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ మద్య నే అక్కడ గదులు నిర్మించుకుని అక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్నారు,ఈ స్థలం లో, గత 40 సంవత్సరాలు మేమూ కబ్జా లో ఉంటున్నామని అందుకే ఈ స్థలం మాకేచెందుతుందని ,అందుకే ఇక్కడ ఉండేందుకు గదులు కట్టుకున్నామని, చెప్పుతుండగానే ,హైడ్రా అధికారులు ఇధి ప్రభుత్వ స్థలమణి చెప్తూ jcb ల తో నిమిషాల లోనే కుల్చేశారని రోదించారు

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
By Rajini Kumari 2026-02-20 14:42:15 0 96
Telangana
ఎదురెదురుగా వాహనాలు డి - తప్పిన ప్రాణ నష్టం.|
సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం...
By Sidhu Maroju 2025-11-18 05:50:29 0 154
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 283
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com