*అఖిల భారత యాదవ మహాసభ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు కొండయ్య.

0
754

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య..ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యా బోధన అందివ్వాలని యాదవుల స్థితిగతులు మారాలంటే కేవలం విద్యతోనే ముడిపడి ఉంటుందని అదేవిధంగా పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను రాబోవు తరాలకు గుర్తుండే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలని ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలను విద్యాభ్యాసం మరియు ఆరోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యాదవ కులస్తులు విద్య వైద్య వ్యాపార రాజకీయ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయికి చేరాలన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న జాతియా యాదవ సంఘం అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మహేష్ యాదవ్,రాష్ట్ర యాదవ సంగం అధ్యక్షుడు లాక వెంగల రావు యాదవ్, జాతియా యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ,శ్రీసత్యసాయి జిల్లా యాదవ్ సంగం అధ్యక్షుడు లక్ష్మి నరసప్ప, రాష్ట్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి అడ్వాకెట్ గుండుమల రాధాకృష్ణ,జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహా యాదవ్,రాష్ట్ర మొత్తం యాదవ సంఘం అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి...
By Vadla Egonda 2025-06-10 08:41:31 0 2K
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 106
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 185
Andhra Pradesh
తృటిలో తప్పిన ప్రమాదం.
మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ...
By Pagadala Venkateswar 2026-03-12 14:27:21 0 104
Telangana
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా...
By Katiyala JeevanRaj 2026-03-14 10:00:20 0 214
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com