​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.

0
115

వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం మదనపల్లిలో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేనలను కోరారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.
  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-14 06:06:30 0 55
Andhra Pradesh
పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
*పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు*    *ప్రజల సంక్షేమమే...
By Rajini Kumari 2026-04-20 15:09:32 0 97
Andhra Pradesh
మదనపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ ధీరజ్.
మదనపల్లిలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మహిళల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రత,...
By Pagadala Venkateswar 2026-05-22 05:11:32 0 43
Telangana
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
By Bonagiri RaviShankar 2026-05-24 23:03:30 0 9
Telangana
కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు. ‎...
By Ponnala Srinivasrao 2026-05-21 11:39:30 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com