రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

0
134

 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-13 13:26:53 0 95
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 151
Telangana
"DGP Launches Police Welfare Fuel Station”|
Hyderabad: In a significant step towards strengthening welfare initiatives for police personnel,...
By Sidhu Maroju 2026-03-30 16:27:17 0 82
Andhra Pradesh
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర...
By Ratna Sekhar 2026-03-08 17:41:50 0 291
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com