మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.

0
67

మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో, ఏడాది క్రితం రూ. 10 వేల విలువైన బట్టలను అప్పుగా ఇచ్చిన ముబీనా, ఆ బాకీని తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో గొడవ జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముబీనా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని
గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By mahaboob basha 2025-08-07 14:22:28 0 679
Andhra Pradesh
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసన కేంద్రమంత్రి లేబర్ అధికారులకు వినతి
లేబర్స్ కొడ్స్ రద్దు చేయాలని నిరసన   కేంద్ర మంత్రి, లేబర్ అధికారులకు వినతి  ...
By Rajini Kumari 2026-01-28 12:56:45 0 107
Andhra Pradesh
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri...
By Pagadala Venkateswar 2026-01-31 06:23:21 0 152
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com