అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.

0
109

కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కఠిన ఆంక్షలు విధించారు. బుధవారం ఆయన ఆదేశాల మేరకు, తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. లైసెన్సులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు లేని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు ఉంటే వెంటనే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :
కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్,...
By Hari Krishna 2025-12-23 04:39:47 0 164
Telangana
క్రషర్‌ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ డ్రామా
మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు...
By Ponnala Srinivasrao 2026-04-01 04:17:41 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com