అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.

0
111

కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కఠిన ఆంక్షలు విధించారు. బుధవారం ఆయన ఆదేశాల మేరకు, తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. లైసెన్సులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు లేని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు ఉంటే వెంటనే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3...
By Vadlamudi NagaVenkat 2026-04-18 13:06:53 0 172
Andhra Pradesh
పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం...
By Kothuru Murali 2026-05-21 16:51:53 0 34
Telangana
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
By Sidhu Maroju 2025-08-26 09:27:04 0 457
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com