చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు

0
136

తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ సూర్యారావు (70) శనివారం మృతి చెందారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు సూర్యారావు నేత్రాలను దానం చేశారు. టెక్నిషియన్ రమణ నేత్రాలను సేకరించి విజయనగరం తరలించారు. వీటితో మరో ఇద్దరికి చూపును ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
బీటీ రోడ్డు పనులు పరిశీలించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు గాలివీడు మండలంలోని మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటి రోడ్డును పరిశీలించిన మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-17 14:11:43 0 187
Andhra Pradesh
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Chennaiah Kati 2026-02-07 10:44:10 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com