*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం

0
121

*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు* 

*యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం*

*మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని హస్సానబాద్ గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ 8 కో కన్వీనర్ మరియు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి పసుపు సైనికుడు ఈదర మల్లయ్య దోర్నాల మండల యస్సీ సెల్ అధ్యక్షుడు యలకపాటి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
By Manda Ramkumar 2026-03-27 07:03:12 0 116
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆలయ సందర్శన మరియు సరస్వతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న...
By Rajini Kumari 2026-01-23 12:15:18 0 195
Andhra Pradesh
పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం...
By Kothuru Murali 2026-01-22 11:54:33 0 120
Telangana
Megha Empact
Megha Empact lo 21,22nd ఫిబ్రవరి na morning 9 am to evening 9 pm varaku secundrabad lo ni Hari...
By Poloju Bhaskar 2026-02-20 18:07:40 0 209
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com