పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ

0
103

పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్య నాయకులు డాక్టర్ తల్లా శ్రీనివాస్, ఖలీఫ్ భాష తెలిపారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com