అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి

0
146

అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు
 అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో చీరాల కుప్పడం చీరలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
మంత్రి ఆధ్వర్యంలో కుప్పడం చీర కొనుగోలు చేసి, కుప్పడం ప్రత్యేకతను వివరించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.
కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడంతో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నేతన్నను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి సవితమ్మ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జోళి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో సంబంధించిన అధికారులు శాసనసభ ఆవరణలో చేనేత స్టాలు ను ఏర్పాటు చేయడం జరిగింది,

 "చేనేత వస్త్రాలను  ధరించండి ప్రాచీన కళను కాపాడండి, మన దేశ చేనేత కళాత్మక సంపదను ప్రోత్సహించి కాపాడండి" అనే నినాదంతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేరుగాంచిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది, ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారి ఆదేశాల మేరకు, స్పీకర్ గారు  డిప్యూటీ స్పీకర్ గారు మంత్రులు శాసనసభ్యులు ఈ  స్టాల్స్ ను సందర్శించి వారికి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు  గౌరవనీయులు 
 శ్రీ యం.యం.కొండయ్య గారు పాల్గొనడం జరిగింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం...
By Kothuru Murali 2026-01-17 12:31:46 0 123
Telangana
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
By Sidhu Maroju 2025-12-19 07:21:00 0 177
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 3K
Andhra Pradesh
పరిశుద్ధ కార్మికుల భద్రత ప్రాధాన్యాలు !! కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-16 06:32:10 0 168
Andhra Pradesh
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం
  బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం...
By Gadiyapudi Narendra 2026-02-24 17:02:29 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com