Just Bharath aawaz reporter
  • 32 Posts
  • 2 Photos
  • 0 Videos
  • News Reporter at Moinabad
  • Lives in Himayatnagar village
  • From Himayathnagar village
  • Studied 10th class at Tagore vidhadyani kethan
  • Followed by 0 people
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Journalist
Location Info
  • State
    Telangana
  • Constituency
    Chevella
  • District
    Rangareddy
  • Mandal | Tahasil | Sub Division
    Moinabad
Search
Recent Updates
  • SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
    ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
    ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
    0 Comments 1 Shares 110 Views 0 Reviews
  • చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
    మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ...
    0 Comments 0 Shares 46 Views 0 Reviews
  • చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
    మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ...
    0 Comments 1 Shares 116 Views 0 Reviews
  • మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
    హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
    హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.
    0 Comments 1 Shares 122 Views 0 Reviews
  • మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.
    0 Comments 1 Shares 145 Views 0 Reviews
  • మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
    హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, షాబాద్ కిసాన్,ఎలేష్ బిల్లబాటి కవిత గారు మరియు ఇతరులు పాల్గొన్నారు 
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
    తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
    0 Comments 0 Shares 86 Views 0 Reviews
  • TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
    తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
    0 Comments 1 Shares 210 Views 0 Reviews
  • మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
    మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి, ముగ్గురు నిందితులను చంచల్గూడ జైలుకు రిమాండ్పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.
    0 Comments 0 Shares 79 Views 0 Reviews
  • మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
    మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి, ముగ్గురు నిందితులను చంచల్గూడ జైలుకు రిమాండ్పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.
    0 Comments 1 Shares 200 Views 0 Reviews
  • మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
    మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
    మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.
    0 Comments 1 Shares 204 Views 0 Reviews
  • నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
    తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్య క్రమాలతో బ్రహ్మోత్సవాలు...
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
    తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్య క్రమాలతో బ్రహ్మోత్సవాలు...
    0 Comments 1 Shares 210 Views 0 Reviews
  • విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
    Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం జరగకూడదని...
    0 Comments 0 Shares 87 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com