మొయినాబాద్లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులను విచారిస్తున్నారు. ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
0 Comments 0 Shares 16 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com