పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
  • 9 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Social service at Ranasthalam
  • Studied RANASTHALAM JN COLLEGE ADITYA at NELIVADA MPUP SCHOOL
    Class of 12
  • Followed by 1 people
Basic Info
  • Experience
    1 Year
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Constituency
    ECHARALA
  • District
    SRIKAKULAM
  • Mandal | Tahasil | Sub Division
    RANASTHALAM
Search
Recent Updates
  • టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
    విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్, విజయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం,  రేపు ఉదయం 19-3-2026 6:00am గంటలకు. రణస్థలం మండలం.ఎంపీ గారి స్వగ్రామం వి.ఎన్.పురం గ్రామంలో. శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకొని   రైతులతో కలిసి "ఏరువాక" కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 9:00am గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్...
    0 Comments 0 Shares 466 Views 0 Reviews
  • జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
    పైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన అదుపుతప్పి డివైడర్ గుద్ధి  ఒకరు స్పాట్ లో. లంక మోహన్ రావు19 వయసు.చనిపోయారు. ఒకరు కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించి మెరుగైన వైద్యం కోసం డ్రీమ్స్ హాస్పిటల్ కి తరలించారు 
    0 Comments 0 Shares 258 Views 0 Reviews
  • ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
    జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండలం,నారువ గ్రామంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,...
    0 Comments 0 Shares 149 Views 0 Reviews
  • ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
    జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండలం,నారువ గ్రామంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,...
    Like
    1
    0 Comments 1 Shares 469 Views 0 Reviews
  • బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
    రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.1.50 కోట్ల తో 2.1 కిలోమీటర్లు బీటీ తారు రోడ్డు పనులను ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే NER గారు కలిసి పరిశీలించి,నాణ్యత విషయం లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమం లో గౌరవ శాసనసభ్యులు NER గారు,లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గారు,కూటమి నాయకులు ఐనపకుర్తి తోటయ్య దొర గారు,పిన్నింటి...
    0 Comments 0 Shares 252 Views 0 Reviews
  • రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్
    విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి జయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం, తేది: 22-02-2026.రేపు ఉదయం 8:30am గంటలకు రాష్ట్ర పండుగ అయిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రివర్యులు& విజయనగరం పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొననున్నారు.  అనంతరం 11:00am గంటలకు...
    0 Comments 0 Shares 362 Views 0 Reviews
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం
     శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల...
    Like
    1
    3 Comments 1 Shares 719 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com