• ఉన్న రోగుల కోసం తెలంగాణ పోలీసుల రక్తదాన శిబిరాలు
    తెలంగాణ పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆపదలో ఉన్న రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.  పోలీసు అధికారులు, సిబ్బంది స్వయంగా రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా మారుతున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఇబ్బంది పడుతున్న పేద రోగులకు ఈ...
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
    మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు. గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన...
    0 Comments 0 Shares 999 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com