• కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
    తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర స్వామి వారి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరగా, ఆలయ ప్రాంగణం భక్తజన సముద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక...
    0 Comments 0 Shares 549 Views 0 Reviews
  • రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణం
    తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...
    0 Comments 0 Shares 475 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com