కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర స్వామి వారి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరగా, ఆలయ ప్రాంగణం భక్తజన సముద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక...
0 Comments 0 Shares 8 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com