• *హోమ్ లోన్ మాఫి కోసం, వివాహేతర సంబంధం కొనసాగింపు కోసం..!!*

    *ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో కట్టుకున్న భర్త ను హత్య చేయించిన మహిళ..*

    *ముగ్గురు అరెస్ట్..*

    *వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు*

    *నేరస్తుల వివరాలు...*

    A1) *బోడ బాలోజీ ,* తండ్రి: అమర్ సింగ్ గ్, వయసు: 45 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, బోడ
    మంచతండా గ్రామము, కేసముద్రం మండలం

    A2) *భూక్యవిజయ,* భర్త: వీరన్న, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, R/o బోడ
    మంచతండాగ్రామము, కేసముద్రం మండలం

    A3) *ధర్మారపు భరత్,* తండ్రి :స్వామి, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మాదిగ, వృత్తి: ఆర్ఎంపి, గ్రామము: రాజన్ పల్లి,
    గూడూరుమండలం.

    మహబూబాబాద్ డిఎస్పీ ఎన్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం నిన్న బోడమంచతండా శివారులో *భూక్య ఈరన్న* , తండ్రి: లేట్ రాములు , వయస్సు: 45 సం.లు , కులం: లంబాడా, అనే వ్యక్తిని చంపినా ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసిన విషయాన్ని మృతుడు భూక్య వీరన్న భార్యతో అదే తండాకు చెందినా బోడ బాలోజీకి మద్యకొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. మృతుడి కుటుంబం చాలరోజుల నుండి ఆర్ధిక సమస్యలతో బాదపడుతుండగా అతను తన వ్యవసాయ భూమిని అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. అతని అప్పులు ఇంకా మిగిలి ఉండటంతో నేరస్తుడు బోడ బాలోజీ మరియు అతని స్థలంలో కిరాయికి ఉండే ఆర్ఎంపి వైద్యుడు అయిన ధర్మారపు భరత్, తండ్రి :స్వామి, ముతూట్ నందు హౌస్ లోన్ ఇప్పించినారు. అప్పుడు లోన్ తీసుకున్న వారు ప్రమాద వశాత్తు చనిపోతే అట్టి లోన్ మాఫీ అవుతుందని చెప్పడంతో మృతుని భార్య, ఆమె ప్రియుడు బోడబాలోజీ ఎలాగైనా భూక్య ఈరన్న ను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించి హోం లోన్ మాఫీ చేయించుకునే ఆలోచనకు వచ్చారు.

    ఆర్ఎంపి వైద్యుడు ధర్మారపు భరత్ సహాయం తీసుకుని తేదీ 22.12.2025 రోజున రాత్రి మృతుడు భూక్య ఈరన్న ను మద్యం సేవిద్దామని తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచి, ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బోడ బాలోజి మరియు ధర్మారపు భరత్ ఇద్దరు కలసి మృతునితో కలిసి మద్యం తాగారు. బోడ బాలోజి తనతో తెచుకున్న ఇనపరాడ్డుతో ఈరన్న తలవెనుక బలంగా కొట్టాడు. కిందపడిన అతన్ని ధర్మారపుభరత్ టవల్ తో ముక్కు నోరుమూసాడు. అతడు చనిపోయాక రోడ్డు ప్రమాదంగా చిత్రికరించడానికి బెరువాడ వెళ్ళు రోడ్ ప్రక్కన తూము సాయిదినేష్ వ పొలం లో మృతుని మోటార్ సైకిల్ తో సహా పడేసారు.

    *24 గంటల్లోనే కేసును చేదించిన కేసముద్రం CI సత్యనారాయణ, ఎస్ఐ కే క్రాంతికిరణ్, నరేష్ , వారి సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అభినందించారు.*
    *హోమ్ లోన్ మాఫి కోసం, వివాహేతర సంబంధం కొనసాగింపు కోసం..!!* *ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో కట్టుకున్న భర్త ను హత్య చేయించిన మహిళ..* *ముగ్గురు అరెస్ట్..* *వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు* *నేరస్తుల వివరాలు...* A1) *బోడ బాలోజీ ,* తండ్రి: అమర్ సింగ్ గ్, వయసు: 45 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, బోడ మంచతండా గ్రామము, కేసముద్రం మండలం A2) *భూక్యవిజయ,* భర్త: వీరన్న, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, R/o బోడ మంచతండాగ్రామము, కేసముద్రం మండలం A3) *ధర్మారపు భరత్,* తండ్రి :స్వామి, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మాదిగ, వృత్తి: ఆర్ఎంపి, గ్రామము: రాజన్ పల్లి, గూడూరుమండలం. మహబూబాబాద్ డిఎస్పీ ఎన్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం నిన్న బోడమంచతండా శివారులో *భూక్య ఈరన్న* , తండ్రి: లేట్ రాములు , వయస్సు: 45 సం.లు , కులం: లంబాడా, అనే వ్యక్తిని చంపినా ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసిన విషయాన్ని మృతుడు భూక్య వీరన్న భార్యతో అదే తండాకు చెందినా బోడ బాలోజీకి మద్యకొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. మృతుడి కుటుంబం చాలరోజుల నుండి ఆర్ధిక సమస్యలతో బాదపడుతుండగా అతను తన వ్యవసాయ భూమిని అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. అతని అప్పులు ఇంకా మిగిలి ఉండటంతో నేరస్తుడు బోడ బాలోజీ మరియు అతని స్థలంలో కిరాయికి ఉండే ఆర్ఎంపి వైద్యుడు అయిన ధర్మారపు భరత్, తండ్రి :స్వామి, ముతూట్ నందు హౌస్ లోన్ ఇప్పించినారు. అప్పుడు లోన్ తీసుకున్న వారు ప్రమాద వశాత్తు చనిపోతే అట్టి లోన్ మాఫీ అవుతుందని చెప్పడంతో మృతుని భార్య, ఆమె ప్రియుడు బోడబాలోజీ ఎలాగైనా భూక్య ఈరన్న ను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించి హోం లోన్ మాఫీ చేయించుకునే ఆలోచనకు వచ్చారు. ఆర్ఎంపి వైద్యుడు ధర్మారపు భరత్ సహాయం తీసుకుని తేదీ 22.12.2025 రోజున రాత్రి మృతుడు భూక్య ఈరన్న ను మద్యం సేవిద్దామని తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచి, ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బోడ బాలోజి మరియు ధర్మారపు భరత్ ఇద్దరు కలసి మృతునితో కలిసి మద్యం తాగారు. బోడ బాలోజి తనతో తెచుకున్న ఇనపరాడ్డుతో ఈరన్న తలవెనుక బలంగా కొట్టాడు. కిందపడిన అతన్ని ధర్మారపుభరత్ టవల్ తో ముక్కు నోరుమూసాడు. అతడు చనిపోయాక రోడ్డు ప్రమాదంగా చిత్రికరించడానికి బెరువాడ వెళ్ళు రోడ్ ప్రక్కన తూము సాయిదినేష్ వ పొలం లో మృతుని మోటార్ సైకిల్ తో సహా పడేసారు. *24 గంటల్లోనే కేసును చేదించిన కేసముద్రం CI సత్యనారాయణ, ఎస్ఐ కే క్రాంతికిరణ్, నరేష్ , వారి సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అభినందించారు.*
    0 Comments 0 Shares 153 Views 0 Reviews
  • రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన డ్రైవర్

    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు

    డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులు

    బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు

    ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు.

    రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.

    చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ.

    ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం

    మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు.

    చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు

    చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో బస్సు ప్రమాద ఘటనలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

    అయితే మృతదేహాలను వెలికితీసే సమయంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి వెళ్ళిన జేసీబీ

    గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన తోటి పోలీసులు.
    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన డ్రైవర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులు బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు. రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు. చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో బస్సు ప్రమాద ఘటనలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అయితే మృతదేహాలను వెలికితీసే సమయంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి వెళ్ళిన జేసీబీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన తోటి పోలీసులు.
    0 Comments 0 Shares 303 Views 8 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com