• ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 127 Views 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 129 Views 0 Reviews
  • ఉత్తరాంధ్రకు వరం..భోగాపురం
    అంతర్జాతీయ విమానాశ్రయం..
    తొలి విమానం దిగింది..
    ప్రగతి ఆశలు మోసుకొచ్చింది.
    #AlluriSitaramaRajuAirport
    #BhogapuramAirport
    #RamMohanNaidu
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    ఉత్తరాంధ్రకు వరం..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. తొలి విమానం దిగింది.. ప్రగతి ఆశలు మోసుకొచ్చింది. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #RamMohanNaidu #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 7 0 Reviews
  • కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
    #GanjaOdhuBro
    #Mangalagiri
    #AndhraPradesh
    #Sivanagendra
    కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. #GanjaOdhuBro #Mangalagiri #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 5 0 Reviews
  • 2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.
    #APPolice
    #Tirupati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు. #APPolice #Tirupati #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 14 0 Reviews
  • పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం.
    #Christmas
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం. #Christmas #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    0 Comments 0 Shares 1K Views 14 0 Reviews
  • 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.
    #QuantumCapitalAmaravati
    #QuantumValley
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. #QuantumCapitalAmaravati #QuantumValley #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 17 0 Reviews
  • ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.
    #SemiChristmas
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. #SemiChristmas #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 18 0 Reviews
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
    #Sivanagendra
    #NTRTrust
    #NaraBhuvaneswari
    #AndhraPradesh
    ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. #Sivanagendra #NTRTrust #NaraBhuvaneswari #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 16 0 Reviews
  • పీపీపీపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను నమ్మించడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు కానీ, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. వీధి నాటకాలు కట్టబెట్టి, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి, వాస్తవ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుతున్నాం.
    #Sivanagendra
    #PPPModel
    #JaganFakedMedicalColleges
    #AndhraPradesh
    పీపీపీపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను నమ్మించడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు కానీ, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. వీధి నాటకాలు కట్టబెట్టి, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి, వాస్తవ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుతున్నాం. #Sivanagendra #PPPModel #JaganFakedMedicalColleges #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 31 0 Reviews
  • కల్లువాపల్లిలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం – 300 మందికి లబ్ధి

    పరిగి, డిసెంబర్ 21: పరిగి మండలం కల్లువాపల్లి గ్రామంలో భగత్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం నాడు అత్యంత దిగ్విజయంగా ముగిసింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది.

    కార్యక్రమ వివరాలు:

    పాల్గొన్న వారు: ఈ శిబిరంలో కల్లువాపల్లి మరియు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

    వైద్య పరీక్షలు: జనరల్ ఫిజీషియన్లతో పాటు నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి, తగిన సలహాలు సూచనలు అందించారు. బీపీ, షుగర్ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

    నిర్వాహణ: భగత్ సింగ్ సేవ సమితి సభ్యులు మరియు వాలంటీర్లు క్రమశిక్షణతో రోగులకు సేవలందించారు.

    సమితి ప్రతినిధుల సందేశం: "గ్రామాల్లో వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న వారికి మా వంతు సహాయం చేయాలనే తపనతో ఈ క్యాంపును ఏర్పాటు చేశాం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి దీనిని సద్వినియోగం చేసుకోవడం మాకు ఎంతో తృప్తినిచ్చింది" అని భగత్ సింగ్ సేవ సమితి సభ్యులు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సమితి సభ్యులు, వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

    #SocialService #BhagatSinghSevaSamithi #HealthCamp #Pargi #FreeMedicalCamp
    #andhrapradesh
    #karthik BSS Team founder
    #Dr Taraknath
    #lavankumar
    #siddhu
    #venugopal
    కల్లువాపల్లిలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం – 300 మందికి లబ్ధి పరిగి, డిసెంబర్ 21: పరిగి మండలం కల్లువాపల్లి గ్రామంలో భగత్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం నాడు అత్యంత దిగ్విజయంగా ముగిసింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమ వివరాలు: పాల్గొన్న వారు: ఈ శిబిరంలో కల్లువాపల్లి మరియు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు: జనరల్ ఫిజీషియన్లతో పాటు నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి, తగిన సలహాలు సూచనలు అందించారు. బీపీ, షుగర్ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. నిర్వాహణ: భగత్ సింగ్ సేవ సమితి సభ్యులు మరియు వాలంటీర్లు క్రమశిక్షణతో రోగులకు సేవలందించారు. సమితి ప్రతినిధుల సందేశం: "గ్రామాల్లో వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న వారికి మా వంతు సహాయం చేయాలనే తపనతో ఈ క్యాంపును ఏర్పాటు చేశాం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి దీనిని సద్వినియోగం చేసుకోవడం మాకు ఎంతో తృప్తినిచ్చింది" అని భగత్ సింగ్ సేవ సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సమితి సభ్యులు, వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. #SocialService #BhagatSinghSevaSamithi #HealthCamp #Pargi #FreeMedicalCamp #andhrapradesh #karthik BSS Team founder #Dr Taraknath #lavankumar #siddhu #venugopal
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లుగా పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించిన సీఎం.
    #SwarnaAndhraSwachhAndhra
    #MyCleanAP
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లుగా పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించిన సీఎం. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 27 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com