0 Comments
0 Shares
104 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
One Month of Choudhary Govt: Mega Policy Push UnveiledPatna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat Choudhary’s administration unveiled a massive development blueprint for Bihar. Key initiatives include the creation of 11 satellite townships across 10 districts to relieve urban pressure. For governance and safety, the state launched the "Police Didi" scheme—equipping female officers with...0 Comments 0 Shares 51 Views 0 Reviews
-
అర్ధరాత్రి 'లేడీ సింగం' అండర్ కవర్ ఆపరేషన్: సామాన్య మహిళగా మారి పోకిరీల ఆటకట్టించిన సీపీ సుమతి!"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఐపీఎస్, మహిళల భద్రత పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ మహిళలు ఎదుర్కొనే వేధింపులను స్వయంగా అనుభవించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె అర్ధరాత్రి వేళ ఒంటరిగా రంగంలోకి దిగారు. ముఖానికి మాస్క్...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
గుంటూరు జీజీహెచ్లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.గుంటూరు జీజీహెచ్లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను. బాపట్ల: గుంటూరు జీజీహెచ్లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించాను. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. ఈ ఘటనపై పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, విచారణ...0 Comments 0 Shares 282 Views 0 Reviews
-
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లాలోని శక్తి బృందాలు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా...0 Comments 0 Shares 490 Views 0 Reviews
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణకాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు...0 Comments 0 Shares 353 Views 0 Reviews