డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
తాడేపల్లి    ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో లీగల్ మెట్రోలజీ అధికారులు వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు తోపాటు పలు సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నంలో గురువారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు పలు సూచనలు చేసారు.తెనాలి డివిజన్ లీగల్...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com