100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను టీటీడీ చైర్మన్ బి . ఆర్.నాయుడు ప్రారంభించారు.  ఇది దేశంలోనే తొలిసారిగా దేవాలయాల ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన వృక్షాలను పెంచడానికి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను స్వయంగా పెంచి,...
Like
1
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com