పదో తరగతి నుండి ఇంటర్ వరకు ఒకటే బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదో తరగతి (SSC) నుండి ఇంటర్మీడియట్ (Intermediate) వరకు ఒకే బోర్డు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, విద్యార్థులకు నిరంతర, సమగ్ర విద్యావిధానాన్ని (Seamless Education System) అందించడం. ప్రస్తుతం ఉన్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC బోర్డు)...
Like
1
0 Comments 0 Shares 62 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com