కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నియామకం
కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుగ్గలి నాగేంద్ర నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర గతంలో కమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు
0 Comments 0 Shares 156 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com