పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ హామీలు, నల్లధనం నీటి వివాదాలు, రైతుల ఆదాయం, పెంపు వంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారని,  ప్రజాస్వామ్యంలో జవాబు దారితనం కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
0 Comments 0 Shares 157 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com