"వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్లోని ఎక్సెల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రభావతి (50) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు బంధువులు తెలిపారు.
పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభావతిని మెరుగైన...