మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నరసింహులు, గాంధీని బండరాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో గాంధీ నాలుగేళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా అడవిలోనే గడిపాడు. సోమవారం ఉదయం బయటకు వచ్చిన బాలుడిని అంగన్‌వాడీ టీచర్ ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసి...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com