భార్యా మరో యువకునితో లేచిపోయిందని కాలు నరుక్కున్న యువకుడు.
భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మదనపల్లి మాదినకొండలో జరిగింది. కర్ణాటకకు చెందిన శ్రీరాములు, తన భార్య పవిత్ర నెల రోజుల క్రితం వెళ్లిపోవడంతో తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. అవమాన భారంతో సోదరి ఇంటికి వచ్చిన ఆయన, అడవిలోకి వెళ్లి మద్యం సేవించి, కత్తితో తన ఎడమ కాలును తెగనరుక్కున్నాడు. కేకలు విని...
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com