తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.  తాడు బందు వీరాంజనేయస్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు పలు చోట్ల ఎమ్మెల్యే హాజరై దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాలను, హనుమాన్ ర్యాలీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....స్వామివారి...
0 Comments 0 Shares 108 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com