పుంగనూరు: మహిళ మెడలో బంగారం చోరీ
సోమల మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో సచివాలయం సమీపంలో నివాసమున్న 80 ఏళ్ల చెన్నమ్మ వద్ద గుర్తుతెలియని మహిళ మత్తుమందు చల్లి, మాటి కమ్మ, ముక్కు పుల్ల, నాలుగు నోముకొమ్ములు, నాలుగు గుండ్లు దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com