ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా  జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన శాలా పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణ పారిశుధ్య కార్మికులు తో  సమావేశమైనారు ఈ మహిళా దినోత్సవం నకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు  పనతల సురేష్ హాజరైనారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా  ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. 
0 Comments 0 Shares 183 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com