అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్.
 తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి ఆధ్వర్యంలో చిన్న బిడ్డలకు త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన కమిటీ అధ్యక్షుడు బాసికాల శ్యాము, ఎన్.ఆదియ్య, జి.వెంకయ్య, వి.సురేష్, ఎన్.సతీష్, ఎం.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com