పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం

0
24

పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయం, చౌడేపల్లి మృత్యుంజయశ్వర స్వామి ఆలయం, సదుం కనుములో మల్లీశ్వరాలయం, పులిచెర్ల చంద్రమౌళీశ్వరాలయం, రొంపిచర్ల ఈశ్వర ఆలయం, పుంగనూరు అగస్తీశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి పూజలకు సిద్ధమయ్యాయి. అన్ని ఆలయాల్లోనూ శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 104
Telangana
దుపట్ల పంపిణి
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని...
By Bittu Bittu 2025-12-27 12:20:25 0 268
Andhra Pradesh
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
By Eslavath RameshNaik 2026-01-17 02:09:56 0 122
Andhra Pradesh
మెప్మా బజారున ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ...
By Hari Krishna 2026-01-26 08:30:10 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com