వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.

0
28

అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఇన్వాయిస్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు షోరూమ్‌లను తరచూ పర్యవేక్షించి, అధికారిక బిల్లుల కంటే ఎక్కువ వసూలు కాకుండా కంట్రోల్ చేయాలని, ప్రతి త్రైమాసికానికి పన్నులు కట్టాల్సిన వాణిజ్య వాహనాలపై తనిఖీలు నిర్వహించి, ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి...
By Kothuru Murali 2026-02-10 07:27:49 0 25
Andhra Pradesh
మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత
కర్తవ్యం జయశాంతి!   కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి...
By Rajini Kumari 2026-01-20 10:29:13 0 59
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 70
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com