సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|

0
194

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను రంగురంగుల విద్యుద్వీకరణ వెలుగులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా సూరారం ఎస్ హెచ్ ఓ (SHO) సుధీర్ కృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

 

ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం కమిషనరేట్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక బాధ్యతగా మల్లారెడ్డి హాస్పిటల్ లో జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ సుదీర్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ద్యేయంగా పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ ప్రస్థానంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు. 

 

ఈ కార్యక్రమంలో సూరారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-07 15:11:33 0 149
Gujarat
India Eyes 2030 Commonwealth Games, Ahmedabad in Spotlight
Ahmedabad-Gujarath -India is positioning itself as a strong contender to host the 2030...
By Bharat Aawaz 2025-08-12 13:20:51 0 878
Telangana
ఆసియా కప్ 2025 మనదే: పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ అద్భుత విజయం సాధించింది....
By Sidhu Maroju 2025-09-28 19:16:58 0 284
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Sidhu Maroju 2026-06-09 09:42:43 0 117
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com